Breaking News

ఎన్నికల వేల సామాజిక మాద్యమాలపై నియంత్రణ సాధ్యమేనా ?

11:02:00 am
  ఎన్నికల సమయంలో మీడియ నియంత్రణ అనేది  ఓ సమస్యగా మారింది.ప్రధాన స్రవంతి మీడియా మాత్రమే ఉన్న సమయంలో మీడియా రంగ నిపుణుల సహాయంతో పెయిడ్ న్యూస్ ...Read More

విస్తరాకు....

8:44:00 pm
*"విస్తరాకును"* ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని *'భోజనానికి'* కూర్చుంటాము. భోజనము తినేవరకు *...Read More

పా..రేసు..కున్న సినారే

8:22:00 pm
సుమారు 40 ఏళ్ల క్రితం. సి.నారాయణరెడ్డి గారిని తమ గ్రామంలోని పాఠశాల వార్షికోత్సవానికి ఆహ్వానించడం కోసం కరీంనగర్ జిల్లాలోని ఒక గ్రామ కరణం ...Read More

అఘోరా గా బాలయ్య

1:57:00 pm
దర్శకుడు బోయపాటి శ్రీను, సినీనటుడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో రానున్న కొత్త సినిమాలో బాలకృష్ణ అఘోరాగా కనిపించ బోతున్నారు. దీనిపై స్పం...Read More

డిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ జర్నలిస్ట్ కు కరోనా పాజిటివ్

1:52:00 pm
దేశ రాజధాని ఢిల్లీలో పనిచేస్తున్న తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఓ టివి ఛానెల్ జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్దారించారు. జర్న...Read More

కరోనా రోగానికి ఆయుర్వేదంలో విరుగుడు ఉందా ?

1:49:00 pm
ప్రపంచాన్ని  గడ గడ లాడిస్తున్న కరోనా రోగానికి ఆయుర్వేదంలో విరుడు ఉందా ? ఈ సనాతన పద్దతిని నమ్మే వారు నమ్మని వారు ఉన్నారు. ఆయుర్వేదంలో అవు...Read More

కుంకుమ పువ్వు

1:46:00 pm
కుంకుమ పువ్వు 90 కి పైగా వ్యాధులను నయం చేస్తుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, కెరోటిన్ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. విటమిన్ సి మరియు మాంగనీస...Read More

క్లోమవ్యాధి ఔషధాలతో కొవిడ్‌కు చెక్‌

1:45:00 pm
లండన్‌: క్లోమ వ్యాధి(పాంక్రియాటైటిస్‌) చికిత్సలో వాడే ఔషధాలు కరోనా చికిత్సకూ ఉపయోగపడతాయని యూకేలోని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అం...Read More

లాక్‌డౌన్‌ పొడిగిస్తే ఆకలి చావులే..ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి

1:43:00 pm
బెంగళూరు :  దేశంలో లాక్‌డౌన్‌ను పొడగిస్తే కరోనా చావుల కంటే ఆకలి మరణాలే ఎక్కువుగా నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ ...Read More

కరోనా యోధులపై పూల వర్షం కురిపించిన దేశ పహారా సైన్యం

1:40:00 pm
కరోనా నివారణ యుద్దంలో  ప్రాణాలొడ్డి పోరాడుతున్న వైద్యులు,వైద్య సిబ్బంది,పోలీసులు,పారిశుద్య కార్మిక సిబ్బందికి అరుదైన గౌరవం లభించింది.త్రి...Read More

ఆన్ లైన్ స్లాట్ బుకింగ్స్ మేరకే తిరుమల శ్రీవారి దర్శనం ?

1:39:00 pm
ఆన్లైన్ బుకింగ్ స్లాట్స్ మేరకే దర్శనాలు ప్రతి నిత్యం పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతి కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల తిరుపతి వేంకటేశ్వర ...Read More

భారత్ లో 40 వేలు దాటిన సంఖ్య 24 గంటల్లో 2,487 కేసులు

1:38:00 pm
భారత దేశంలో కరోనా కేసులు నియంత్రణలో ఉన్నాయని భావించేందుకు వీలు లేదు.కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మే 3 నాటికి (ఆదివారం )కరోనా కేసుల ...Read More